చుట్టూ పచ్చని ప్రకృతితో, కొండల మధ్య ఉన్న ఓ గ్రామం. గ్రామం చిన్నదే కాని యుగ యుగాల చరిత్ర దాని స్వంతం. ధర్మరాజు నిర్మించిన ఆలయం. యమధర్మరాజు స్వయంగా ప్రతిష్టించిన శివలింగం. తమ అరణ్యవాసంలో పాండవులు కొంతకాలం నివసించిన ప్రాంతం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం.చాళుక్యుల కాలం నాటి శిల్ప సంపదకు ఆలవాలం. ఆ క్షేత్రంలోని జలధారలలో స్నానం చేసి అక్కడి శివయ్యను పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఎందుకంటే ఆ జలధారలకు కాశీ క్షేత్రంతో సంబంధముందని చెప్తారు. ఆ గ్రామం పేరు ధారపాలెం. కాని ఆ పేరుతో పిలిస్తే పరిసర ప్రాంతీయులకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అదే పంచదార్ల అంటే అందరికీ తెలుస్తుంది. మరి ధారపాలెం పంచదార్లగా మారడానికి కారణమేంటి. అసలు యమధర్మరాజుకు ఈ క్షేత్రానికి సంబంధమేంటి..... పంచదార్ల క్షేత్ర చరిత్రేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చెయ్యండి
ఈ బ్లాగ్ లో పురాతన, మరుగున పడిన, రహస్యమయమైన ఆలయాలు వాటి వెనకున్న పురాణ, ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాధాన్యత తెలుసుకోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Panchadarla dharmaleingeshwara swami temple/most ancient shiva temple in...
పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ పచ్చని ప్రకృతితో, కొండల మధ్య ఉన్న ఓ గ్రామం. గ్రామం చిన్నదే కాని యుగ యుగాల చరిత్ర దాని స్వం...

-
అది వేల సంవత్సరాల క్రితమే సాగర గర్భం లో కలిసిపోయిన మన నాగరికత చిహ్నాలు. యావత్ ప్రపంచం నోరు తెరుచుకొని చూసేలా ప్రపంచానికి భారతీయ నాగరికత...
-
గిర్నార్ పర్వతాలు దేవతల కొండలు ఆ పర్వతాలు దేవతల కొండలుగా ప్రసిద్ధి చెందిన గిరులు. మన దక్షిణాది ప్రజలు తిరుమల కొండలు ఎంత పవిత్రంగా భా...
-
మాఘమాసం లో వచ్చే అతి ముఖ్యమైన పర్వదినం రథసప్తమి . సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసం లో శుద్ధ సప్తమి ని రథసప్తమి గా చెప్తారు....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి